న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు వివరాలను వెల్లడించింది. ఆగస్టులో రూ.1,12,020 కోట్ల ఆదాయం వసూల్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ఆగ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఢిల్లీలో శనివారం ఉదయం 139 మిల్లీమీటర�
మంత్రి ఎర్రబెల్లి | ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే? | ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు నైట్కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు. స్టూడెంట్స్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆగస్ట్ మొదటి వారం నుంచి విమాన సర్వీసులను రెండు రెట్లు పెంచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపి�
జేఈఈ-మెయిన్స్| ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశల�
అహ్మదాబాద్ : దేశవ్యాప్తంగా జులై-ఆగస్ట్ మాసాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సి�
లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రా