హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగిచనున్నా�
పట్నా: బీహార్లో మంత్రి రామ్ సూరత్ రాయ్ సొదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీలో సైతం ఇవాళ ఇ�
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ ఆయనను సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశ