Pocharam Srinivas Reddy | అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున 'తెలంగాణ అమరవీరుల సంస్మర�
నందమూరి తారక రామారావు యుగపురుషుడని, ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ నియోజక�
శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ సహేతుక వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా 16 మంది ఫిరాయింపు ఎమ్మ�
Telangana Assembly: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమా
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడే మొక్క నాటారు. రాష్ట్రంలో 12,751 గ్రామాల
డబ్బుకు బ్యాంకు వడ్డీ లేదు.. తిరిగి కట్టేదీ కాదు 100% రాయితీ ఇస్తున్న తొలి పథకం పేదలను ఉన్నతస్థాయికి తీసుకొచ్చేది దళితబంధు ఓ అరుదైన సంక్షేమ పథకం చరిత్రలో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ ‘నమస్తే తెలంగాణ’తో స్ప�
అన్ని రాష్ర్టాలను ఒకే తీరుగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించొద్దు గణతంత్ర వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్, జనవరి 26: కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ
West Bengal Governor Jagdeep Dhankhar | పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మరోసారి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ, సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. స్పీకర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని, తాను కోరిన సమా�
బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యా�
అసెంబ్లీ స్పీకర్ | గుజరాత్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయగా, తాజాగా అసెంబ్లీ స్పీకర్ పదవి నుంచి తప్పుకున్నాడు.
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఖాళీ అయ్యి