పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు (High Court) సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుక�
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు (High Court) ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ను విస్మరిస్తున్నదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. ప్రొటోకాల్కు తిలోదకాలు ఇవ్వడంపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు చె�
ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై గవర్నర్ రూ.500 జరిమానా విధించడంపై పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ కార్యకలాప�
BJP MP | ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాజధాని రాయ్పూర్ (Raipur) నుంచి ఎంపీగా గెలిచిన బ్రిజ్మోహన్ అగర్వాల్ (Brijmohan Agrawal) .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయ్పూర్లోని ఛత్తీస్గఢ్ అసె
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి (Ayyannapatrudu) దక్కనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేసినట్లు తెలుస్తున్నది.
AP MLA's | ఏపీకి చెందిన అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వ�
Bihar Assembly | బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌధరిపై నితీశ్కుమార్ సర్కారు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది, వ్యతిరేకంగా 112 మంది ఓటు వేశారు. అవిశ్వాస త�
Shivsena | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన (UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ‘శివసేన’పై తీసుకు�
Oath In Sanskrit | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 21 మంది సంస్కృతంలో ప్రమాణం చేశారు. (Oath In Sanskrit) ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలను స్పీకర్ సత్కరించనున్నారు.
Raman Singh | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ స్పీకర్గా మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నియామకమయ్యారు. రమణ్ సింగ్ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ రాంవిచార్ నేతమ్ సభలో ప్రకటించారు.