టెస్టు కెప్టెన్సీ నుంచి తను తప్పుకున్నప్పుడు కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని, తనతో కలిసి ఆడిన చాలా మంది దగ్గర తన మొబైల్ నెంబర్ ఉన్నప్పటికీ టీవీల్లో సలహాలు ఇచ్చే వాళ్లు ఎవరూ తనను సంప్రదించలే�
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు మిడిలార్డర్ విఫలమైంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మరో ఎండ్లో ఉన్న కోహ్లీకి అండగా నిలవలేకపోయారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో కోహ్లీ కూడా చెప్పాడు. భా�
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓడిన సంగతి తెలిసిందే. అత్యంత థ్రిల్లింగ్గా సాగిన ఈ మ్యాచ్లో 18వ ఓవర్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను యువపేసర్ అర్షదీప్ సింగ్ జార�
వన్డే కెప్టెన్సీ నుంచి వివాదాస్పదంగా తొలగించిన తర్వాత.. సఫారీలతో జరిగిన టెస్టు సిరీస్లో కూడా కోహ్లీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. రెండో టెస్టులో కేఎల్ రాహుల్ సారధ్యంలో జట్టు ఓటమితో.. మూడో మ్యాచ్లో �
సూపర్-4లో భాగంగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరకు విజయం పాక్నే వరించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. రోహిత్ శర్మ (28), కే�
ధాటిగా ఆడుతూ భారత్ నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా పాకిస్తాన్ను తీసుకెళ్లిన మహమ్మద్ నవాజ్ (42) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్.. బంతిని మిస్ �
సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. అంతకుముందు బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా బౌండరీకి తరలించిన ఫఖర్.. తర్వాతి బంత
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. 182 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవి బిష్ణోయి బౌలింగ్లో బాబర్ ఆజమ్ (14) అవుటయ్యాడు. అయితే ఆ �
భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (14)ను రవి బిష్ణోయి తన తొలి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బిష్ణోయి వేసిన బంతిని మిడ్వికెట్ మీదుగా ఆడేందుకు �
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత మిడిలార్డర్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ (28), కేఎల్ రాహుల్ (28) శుభారంభం అందించారు. ఇద్దరూ భారీ షాట్లతో �
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడిన పంత్.. 14వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతికి రివర్స్
ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చే
దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియాకు మరో షాక్ తగిలింది. పవర్ప్లే ముగిసిన వెంటనే స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (28) కూడా పెవిలియన్ చేరాడు. షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడే�
పాకిస్తాన్తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (28) పెవిలియన్ చేరాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కేఎల్ రాహుల�
భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుద�