హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
Bonalu Festival | ఆషాడ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా గ్రామ దేవత అయిన వేల్పులమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించ
ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నుంచి నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. శయన ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు గృహస్థులు, వానప్�
ఆషాఢ మాసం రెండో ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపర్లను ఆకర్శించే విధంగా అలంకరించారు.
ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�
ఆషాఢ మాసం బోనాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్ప�
పోయిన్నెల ఆషాఢ మాసంల మా ఊరి పోశమ్మకు బోనమెత్తినం. సంక్రాంతి పండుక్కు వోకున్నా ఏం ఫరక్ పడదు గని, పోశమ్మ బోనాల్జేసేటప్పుడు పోకుంటే మాత్రం మా ఇల్లు శిన్నవోతది.
మెహందీ పెట్టుకోవడం ఇప్పుడో ఆర్ట్. కానీ గోరింటాకు మాత్రం నాటిదీ నేటిదీ కాదు. నాలుగో శతాబ్దం నుంచే భారతదేశంలో దీని ఆనవాళ్లున్నాయి. తరాల నుంచీ ఇక్కడి మహిళల అలంకారంలో ఇది భాగమైంది.
KCR | తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారని అన్నారు.
బతుకు భరోసా.. మట్టిపైనే తన జీ వితం ఆధారం.. అందుకే మట్టితో రైతు కు విడదీయరాని బంధం ఉన్నది.. దీని ని ఎవరూ ఎప్పటికీ విడదీయలేనిది.. ఆ మట్టిని నమ్ముకునే తన బతుకు ప్రారంభిస్తాడు..
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.