ఆషాడ మాసంలో గ్రామగ్రామాన జరిగే బోనాల పండుగలు మన సంస్కృతికి ప్రతీకలు అని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం ఆవరణలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆ
తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాల జాతర గురువారం ప్రారంభమవుతుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో తొలిపూజతో ఆషాఢ మాసం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాస �
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. లంగర్హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోట బోనాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆషాఢ మాసం తొలి �
హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే బోనాల వేడుకలకు పెట్టింది పేరు ఆ ఆలయం. అక్కడ జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు.
Bonalu Festival | ఆషాడ మాసం ఆఖరి ఆదివారం పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా గ్రామ దేవత అయిన వేల్పులమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించ
ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నుంచి నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. శయన ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు గృహస్థులు, వానప్�
ఆషాఢ మాసం రెండో ఆదివారం పురస్కరించుకుని ఏడుపాయల వన దుర్గ భవానీ మాతను ఫలాంబరి రూపంలో రకరకాల ఫలాలతో అలంకరించారు.ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక రీతిలో చూపర్లను ఆకర్శించే విధంగా అలంకరించారు.
ఆషాఢ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బల్కంపేట అమ్మవారి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. లక్షలాది మంది తరలివచ్చే కల్యాణోత్సవం నిర్వహణపై దేవాదాయశాఖ చేతులెత�
ఆషాఢ మాసం బోనాలు నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్ప�
పోయిన్నెల ఆషాఢ మాసంల మా ఊరి పోశమ్మకు బోనమెత్తినం. సంక్రాంతి పండుక్కు వోకున్నా ఏం ఫరక్ పడదు గని, పోశమ్మ బోనాల్జేసేటప్పుడు పోకుంటే మాత్రం మా ఇల్లు శిన్నవోతది.
మెహందీ పెట్టుకోవడం ఇప్పుడో ఆర్ట్. కానీ గోరింటాకు మాత్రం నాటిదీ నేటిదీ కాదు. నాలుగో శతాబ్దం నుంచే భారతదేశంలో దీని ఆనవాళ్లున్నాయి. తరాల నుంచీ ఇక్కడి మహిళల అలంకారంలో ఇది భాగమైంది.
KCR | తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో పండుగ ఈ జరుపుకుంటారని అన్నారు.