ఆర్యవైశ్యులు తమ హక్కుల సాధనలో పోరాటాలకు సిద్ధం కావాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య హక్కుల సాధనకై ఆగస్టు 3న హైదరాబాద్లో జరగనున్న వైశ�
ఆధ్యాత్మిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వాసవీ కన్యాకపరమేశ్వరి మందిరంలో దిడిగె శంకర్గుప్తా కుటుంబ సభ�
పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తోడ్పా టు అందిస్తామని చైర్పర్సన్ కాలువ సుజాత అన్నారు. ఆదివారం జగదేవ్పూర్లోని వేంకటేశ్వరాలయంలో వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశు�
Srisailam | శ్రీశైలమహా క్షేత్రంలో మల్లికార్జున సత్ర సంఘం, ఆర్యవైశ్య దివ్యసేవాధామం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన టిజి లక్ష్మీ వెంకటేష్ భవన్ వార్షికోత్సవా
ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ప్రభు త్వం పూర్తి కృషి చేస్తుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసా ద్ తెలిపారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్హాల్లో వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మహిళా సంఘం, యువజన సంఘం, స�
ప్రజల ఆశీర్వాదంతో మూ డోసారి కేసీఆరే సీఎం కావడం ఖాయమని, బీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతం గల్ మండలం కల్లూర్ గ్రామంలో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృ
మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మెదక్ శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ రాజర్షిషా అన్నారు. నూతనంగా ఎన్నికైన మెదక్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు కలెక్టర్ను మ
ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడిగా మంచాల వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, బుధవారం ఎమ్మెల్యేను తన నివాసంలో మర
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్య వైశ్యులకు ప్రాధాన్యత పెరిగిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లో ఆర్య వైశ్య మహాసభ, మహబూబాబాద్ జిల్లా నూతన కార్య