ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.
Labourers | ప్రమాదాలలో పారిశుధ్య కార్మికులు, హెల్త్ వర్కర్స్ మరణిస్తే వారి కుటుంబానికి కొంత పరిహారం అందేలా ప్రతీ కార్మికుడు బీమాను కలిగి ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సూచించారు.
రామగుండం కార్పొరేషన్ లో ఈనెల 2 నుంచి చేపట్టబోయే వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా జరగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధి�
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�