గ్రామాల అభివృద్ధి కోసమే రూర్బన్ మిషన్ పథకం ఏర్పాటు చేసి రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మండలంలోని పెద్దకారుపాములలో రూర్బన్ మిషన్ పథకం ద్వారా పూర్తయిన భ�
తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు.
MLA Talasani | ప్రజలకు ఉపయోగపడే పనులకు మా సహకారం ఎళ్లవేలలా ఉంటుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు రాజీ
కార్పొరేట్ స్థాయి వైద్యసేవలకు బాన్సువాడ దవాఖాన కేరాఫ్గా నిలుస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా లభిస్తున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తున్న ఎంజీఎం దవాఖాన మరో మైలురాయిని దాట�
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు. దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత �
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.