జమ్ముకశ్మీర్లో జవాన్లతో వెళ్తున్న బస్ లోయలో పడి ముగ్గురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారు. 187 బెటాలియన్కు చెందిన 23 మంది జవాన్లతో వెళ్తున్న మినీ బస్ గురువారం ఉదయం 10.30 గంటలకు బసంత్గర్ ప్రాంతంలోని ఖండ్వాల�
Army Vehicle Falls Into Gorge | ఆర్మీ వాహనం అదుపుతప్పింది. లోయలోకి అది దూసుకెళ్లింది. 700 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. ఆర్మీ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
Terrorist attack on army vehicle | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు పేర్క
Army Vehicle Skids Off Road | జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి గుంతలోకి దూసుకెళ్లింది. ఆ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అంద�
Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో వరుస ఉగ్రదాడి ఘటనలు (Terror Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అఖ్నూర్ సెక్టార్ (Akhnoor sector)లో ఆర్మీ వాహనం (Army vehicle)పై ఉగ్రవాదులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీనగర్: ఆర్మీ వాహనం బోల్తాపడిన ఘటనలో ముగ్గురు సైనికులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. షోపియాన్లోని బడిగామ్లో ఉగ్రవాదులు, భద్రతా �
జైపూర్ : రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో వాహనం బోల్తాపడి.. ముగ్గురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్టేషన్హౌస్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీయాసర్ ప్రాంతం