ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదతో ఇబ్బందిపడుతున్న ముంపు ప్రాం తాల ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. సీఎం క
వర్షాలతో ఆందోళన వద్దు.. అండగా మేమున్నామని వరద ప్రభావిత ఏజెన్సీ ప్రాంత ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని.. మ�
వర్ష బాధితులకు ఎమ్మెల్యేలు, అధికారులు భరోసానిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలతో చాలా చోట్ల ఇండ్లు దెబ్బతినగా, ‘అధైర్యపడొద్దు.. అండగా మేమున్నాం’ అంటూ ధైర్యమిస్తున్నారు. సోమవారం తమ నియోజకవర్గాల్లోని ప్రభావ
వరద బాధితులకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది అండగా నిలుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ బృందాలు రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. కాలనీలు, ఇండ్లు ఉన్న ప్రాం తాల్లో వరద నీరు తొలగిస్తు
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికం
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
బేగంపేట్ డివిజన్ ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో జనావాసాల మధ్య ప్రమాదకరంగా పదుల సంఖ్యలో స్క్రాప్ గోదాంలు కొనసాగుతున్నా యి. నిర్వాహకులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు