నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంబన కొనసాగుతున్నది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితుల
Gandipet Park | చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త పార్కు నిర్మితమైంది. ఈ పార్కును రాష్ట్ర
హైదరాబాద్ : ఈ నెల 31వ తేదీన వినాయచ చవితిని పురస్కరించుకొని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా ఒక లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మట్టి వినాయక విగ్రహాలను హె�
దిష్టిబొమ్మల దహనం.. గోబ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరి�
బేగంపేట్ : వర్షాకాలంలో బేగంపేట్ నాలా పరిసరాల్లో తలెత్తే వరద ముంపు సమస్య పరిష్కారానికి రూ. 45 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ �
మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని
Gachibowli stepwell | పురాతన కాలం నాటి గచ్చిబౌలి మెట్ల బావిని పునరుద్ధరించారు. ఈ బావిని అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటర
Mir Alam Mandi | పాతబస్తీలోని చారిత్రాత్మక మార్కెట్ మీర్ ఆలం మండిని పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకువస్తామని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ హ
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, డాగ్ బ్రీడర్స్(కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ అ
హైదరాబాద్ : సరైన రిజిస్ట్రేషన్స్ లేకుండా పెంపుడు జంతువుల స్టోర్స్ను నిర్వహిస్తున్న దుకాణదారులను మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రికార్డుల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే
రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ కుమార్ గోయల్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ అరవింద్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడగించింది.