Jalaripeta Issue: జాలారిపేటలో మత్స్యకారుల వర్గాల మధ్య తలెత్తిన వివాదం బోట్లను కాల్చేసే వరకు వెళ్లింది. ఇప్పటివరకు మూడు బోట్లు కాలి బూడిదయ్యాయి. ఇవ్వాల మరో బోటును ...
Minister Kannababu: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో అధిక వృద్ధి ...
Guntur Cheater: విమాన ప్రయాణికులను మోసం చేస్తున్న గుంటూరు వాసిని న్యూఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్లుగా పోజులు పెడుతూ...
Jagan @ Delhi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు...
Amaravathi: రైతుల ఆందోళనలతో కాస్తా మెత్తబడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త సంవత్సరంలో అమరావతి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా...
Bogus Darshan Tickets: తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విక్రయిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఒక్కో నకిలీ టికెట్ను రూ.7 వేల చొప్పున మొత్తం మూడు టిక్కెట్లను విక్రయించినట్లు...
Man suicide: ఇద్దర్ని పెండ్లాడి.. వారిని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకున్నది. మృతుడు సాకే నాగేంద్ర అనంతపురం పట్టణంలోని...
Jagan met Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. వీరి భేటీ దాదాపు గంట సేపు కొనసాగినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ...
Buggana Rajendranath: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ...
MP Kesineni Nani: వంగవీటి రాధను టీడీపీ ఎంపీ కేశినేని నానిని ఆయన ఇంట్లో కలిశారు. రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయం తెలుసుకున్న ఎంపీ నాని.. నెట్టెం రఘురాంతో కలిసి రాధా ఇంటికెళ్లి...
CP Ratna Tata: వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రత్న టాటా చెప్పారు. ఆయనకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన భద్రతపై ...