అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై మంత్రుల కమిటీతో జరిపిన చర్చలపై పీఆర్సీ సాధన సమితి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ జీవోలను రద్దు చేయాలని, పాత జీతాల అమలు, ఆశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను ఇవ�
అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ అమలుపై ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధతకు గురవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకువస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు �
అమరావతి : ఏపీ పీఆర్సీ విషయంలో అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు గతంలోనే గుర్తు చేసిందని
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇటీవల 11 వ పీఆర్సీకి సంబంధించిన అశాస్త్రీయ జీవోల విడుదలపై ఏపీలోని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నూతన జీవోలను రద్దు చేసేంతవరకు తాము చేపట్టే ఆందోళనలకు సిద్ధంగా ఉండాలన
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎడతెరపి లేకుండా కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా ఆర్థిక శాఖాధికారులు, మంత్రులతో �
అమరావతి : ఏపీ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగ్గా పీఆర్సీని ఇవ్వడానికే ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఎంత మంచి �
అమరావతి : ఏపీ ఆర్థిక అధికారులు, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలపై ఏపీ ఉద్యోగ, ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్చలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. గురువ�
అమరావతి : ఏపీలో పీఆర్సీ, ఉద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన అధికారుల నివేదిక ఆమోదంగా లేదని,ఇక ఫిట్మెంట్పై సీఎం దగ్గరే తేల్చుకుంటామని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వెల్లడించారు. గురువారం
అమరావతి : పీఆర్సీపై ఎంతో ఆశతో ఉన్నాం..కాని నిరాశే ఎదురైంది.అయినా ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడవు ఇస్తున్నాం. సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమ బాట తప్పదని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి మరోమారు హెచ్