పాఠశాల దశలో పదో తరగతి కీలక ఘట్టం. వార్షిక పరీక్షల నిర్వహణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) చేస్తారు. గతేడాది మార్చిలో జరిగిన పరీక్షల మూల్యాంకనం ఏప్రి
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు సమయం వృథా చేయకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. కలెక్టర్ ఏన్కూరులోని తెల�
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ టీచర్లు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఫలితంగా తమకు పాఠాలు బోధించే వారే లేకుండా పోయారంటూ కేజీబీవీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే నెల 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కాబోతున్నా యి. అంటే వారం కూడా లేదు. సమయం సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన. ఇప్పటిదాకా ప్రిపేర్ అయినా తెలియని భయం. అయితే పరీక్షల వేళ విద్యార్థులు ఏమ
ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించటానికి మండల విద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత�
సర్కారు బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రి�
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.