ఉస్మానియా యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ ను శనివారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.750.81 కోట్లుగా చూపెట్టారు. గత ఆర్థిక సంవత
భారతీయ రైల్వేకు 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ. 2.52 లక్షల కోట్ల కేటాయింపు జరిగింది. 17,500 సాధారణ బోగీలు, 200 వందే భారత్, 100 అమృత్ భారత్ రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందని అనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే. ఆర్థిక సంక్షోభం పేరుతో కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించని యంత్రాంగం... పాలన వ్యవహారాల్లోనూ అదే నిర్లిప్తతను వ్యక్తం
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11న ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
TTD | తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేలకోట్లు దాటింది. రూ.5,141.74 కోట్ల అంచనాలతో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా.. రూ.5,122.80 కోట్ల బడ్జెట్కు పాలకవర్గం ఆమోదించింది. ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కో�
రాష్ట్ర ప్రభుత్వానికి 2023-24 ఆశాజనకంగా ప్రారంభమైంది. మొదటి నెలలోనే మంచి రాబడి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,59,861 కోట్ల రాబడి వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. ఏప్రిల్లో రూ.15,085 కోట్లు వచ్చింది.
బడ్జెట్ అనే మాట మనం తరుచూ వింటుంటాం. ప్రతి ఏడాది పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. రాబోవు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎలా ఉండబోతున్నది..! ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి..! లేదా తగ్గుతాయి అనే చ�