అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ (HNS) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూట�
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం నరిశింగాపురం సమీపంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ (Ambulance ) దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందగ
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్ వాహనం, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్ వ�
Tragedy | ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి(Entrance house) శ్రీకారం చుట్టింది.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో...