పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
‘ఆర్టీపీఎస్’లో కరోనా కలకలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టు విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్�
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మరణాలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు | కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇవాళ మరో 1.92 లక్షల టీకాలు అందాయి. పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు విజయవాడలోని గన్నవరం విమ�
వ్యక్తి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సోమందేపల్లి జగ్జీవన్ రామ్నగర్కు చెందిన హరిజన నాగేంద్ర(35)ను మంగళవారం అర్థరాత్రి గుర్
ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ | ఏపీలో పగటిపూట పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపివేస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సుల ముందస్తు రిజర్వేషన్లను కూడా
వీటికి మినహాయింపు | రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఐదుగురు కొవిడ్ రోగులు మృతి | ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరి
మద్యం ప్రియులకు చేదు వార్త | ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ అమలులోకి రానుండటంతో మద్యం అమ్మకాల వేళలను సైతం ప్రభుత్వం కుదించింది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తె�