గుంటూరు: ఏపీ నుండి తెలంగాణ ఆసుపత్రులకు వెళ్లాలంటే అక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్త
పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్య
తిరుపతి,9మే :ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ గత శుక్రవారం జారీచేసిన ఆదేశాల ప్రకారం అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ చిత్తూరు జిల
ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ-పాస్ కోసం ప్రయాణికులు పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర�
10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
మరోసారి విజిలెన్స్ దాడులు | ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధి�
విపక్ష విష ప్రచారం | ఏపీలో కొత్త కొవిడ్ వేరియంట్ ఉందంటూ విపక్షం విష ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నదని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న�
జగన్ బెయిల్ పిటిషన్పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ