మున్సిపాలిటీలకు భారీగా నిధులు | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ పనుల నిర్వహణకు ప్రభుత్వం 15వ ఆర�
పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం | టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను ఏపీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను ద�
ఏపీకి మరో లక్ష టీకాలు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంగళవారం మరో లక్ష కొవిడ్ టీకాలు అందాయి. హైదరాబాద్ నుంచి గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవాగ్జిన్ డోసులను తరలించారు.
అన్నవరంలో కొవిడ్ ఆంక్షలు | ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.
ఏపీలో కరోనా | ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,716 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,359 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెలవులు ప్�