26న కోదండ రాముడి కల్యాణం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
బైకులు ఢీకొని ఇద్దరు మృతి | రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్| ఆంధ్రప్రదేశ్లోని వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచిం
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.
టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మండలం శాంతిపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపైఒకరు పరస్పరం దాడుల�
ముగ్గురు గల్లంతు | సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లి గనులలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
పరిషత్ ఎన్నికలు నిలిపివేత | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.