అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
అమరావతి : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాల�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 368 కరోనా కేసులు నమోదయ్యాయి. 263 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 8,93,734కు చేరింది. 8,84,357 మంది చికిత్సకు కోలుకోగా.. మరో 2,168 యాక్టివ్ కేస
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 204 మంది చికిత్సకు కోలుకున్నారు. కర్నూల్, ప్రకాశం జిల్లాలో ఇద్దర�
అమరావతి : ఏపీలో ఇవాళ కొత్తగా 246 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 131 మంది కోలుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,98
అమరావతి : తిరుపతి లోక్సభ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిం�
అమరావతి : ఏపీలో కరోనా కేసుల ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 137 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. గుంటూర్ జిల్లాలో ఒకరు ప్�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 261 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 125 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ�
అమరావతి : ఆలయాల్లో అవినీతి కట్టడికి ఏపీ ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సోమవారం టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆలయాల నిర్వహణ వ్యవస్థ)ను సీఎం జగన్ మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. �
అమరావతి : ఏపీలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 103 మంది కోలుకున్నారు. కర్నూల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏ
అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులకు సూచించింది. విద్యుత్