అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. 11 నగరపాలికలు,70 పురపాలికల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 71 పురపాలిక�
అమరావతి : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 210 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 140 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు ప్రాణాలు క�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. జాతీయ జెండాను రూపొందించి
అమరావతి : ఏపీలో నగరపాలిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం క�
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 93 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చిత్తూర్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నగరపాలిక, పురపాలికల ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఒకటి రెండుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా అన్నిచోట�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 118 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 89 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు �
అమరావతి : ఏపీలో వరుసగా ఆరురోజులు వందకుపైగా కేసులు నమోదుకాగా ఇవాళ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 74 కేసులు నమోదయ్యాయి. 61 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గుంటూర్, నెల్లూర్�
అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3�