Vande Bharat Express | భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. అయితే తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రీషెడ్య�
తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా �
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది.
Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్ర�
Konaseema | ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్నది.
Poonam Kaur | యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించారు. విద్యార్థినులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా లేఖ రాసింద
బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎన్టీఆర్ �
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణ ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రూ.2500 కోట్లను ఏపీకి కేంద్రం బదలాయించిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఆ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Former minister Kakani | ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.