రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడి.. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్లను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన జీఆర్ఎంబీ (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) సమావేశం వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు ఏపీ శుక్రవారం లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కో�
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపేమీ ఉండదని నిన్నటివరకు బుకాయించిన ఏపీ.. ఆ ప్రాజెక్టు ముంపు ప్రభావాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు జాయింట్ సర్వేకు అంగీకరించింది. అయ�
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఏపీ హైకోర్టు స్టే విధిం�