స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం �
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
భారతదేశ రాజకీయాల్లో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజా ప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణ
Prateek Jain | ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహించిన ట్రయిల్ �
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో శనివా�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్లో భూము లు కోల్పోయిన రైతులకు పునరావాసం, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్రయోజనా లు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్ప�
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం చక్రతీర్థంతో ఉత్సవాలు ముగిసాయి. ఉత్సవాలు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతరకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. క�
శంషాబాద్ రూరల్ :భారీ వర్షానికి మండలంలోని ఈసీవాగు, ఎంటేరు వాగులోకి వరదనీరు భారీగా వచ్చి చేరింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రారంభమయ్యే ఈసీవాగు పూడూరు, షాబాద్, శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామా
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీ�
‘బ్రాకెస్టెల్మా అనంతగిరియెన్సె’గా నామరణంవికారాబాద్, జూలై 18: వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో అరుదైన మొక్కను ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగం నిపుణులు గుర్తించారు. అపోసైనేసి కుటుంబానికి చెందిన
వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలం పర్యాటక కేంద్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి అడవులు చిగురించి పచ్చగా మారాయి.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.