అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా సర్పంచ్ గుగులోతు నీలాబాయి శ్రీనివాస్ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న చేదుడు బావిలో శనివారం కూలీలతో పూడిక తీయించి..
అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్
అనంతగిరి మండలంలోని లక్కవరంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆళ్ల నవ్య సురేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్,ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశాలపై రెండు రోజులు పాటు కొనసాగిన శిక్షణ �
అనంతగిరి మండలంలోని వాయిలసింగవరంలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో రెండవ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా..
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతాభ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి మండలంలోని శాంతినగర్లో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం �
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
భారతదేశ రాజకీయాల్లో సిపిఐ పార్టీ వందేళ్ల త్యాగాల, పోరాటాల ప్రజా ప్రస్థానం గర్వించదగినదని, పేదల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసేది కమ్యూనిస్టులే అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణ
Prateek Jain | ప్రతి మనిషి ఆరోగ్యాంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం ఉదయం అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా నిర్వహించిన ట్రయిల్ �
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో శనివా�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్లో భూము లు కోల్పోయిన రైతులకు పునరావాసం, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) ప్రయోజనా లు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్ప�