ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఒకే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాయని, పేదల పక్షాన పోరాడే ప్రతి వ్యక్తి సిపిఐ కార్యకర్త అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూన�
గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా...
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని పాలవరం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్టపల్లి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. పిల్లలకు తల్లిపా�
తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని, స్థాన
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఎం.ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది..
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరమని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య, సర్పంచ్ నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని చనుపల్లిలో వన మహోత్సవం సందర్భంగా..
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూర్యాపేట జడ్పీ సీఈఓ శిరీష సూచించారు. అనంతగిరి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రత్య
సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్
వ్యవసాయానికి బంగారు బాటలు వేసిన రాష్ట్రంలో రైతు కన్నీరు పెడుతుంటే మనసు గోస పడుతుందని, రైతుల పక్షాన పోరాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కోదాడ మా
అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యు
పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు నిరసిస్తూ ఈ నెల 10న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్ల
అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ హిమబిందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగ
అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా సర్పంచ్ గుగులోతు నీలాబాయి శ్రీనివాస్ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న చేదుడు బావిలో శనివారం కూలీలతో పూడిక తీయించి..
అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్