జ్వర సర్వే| ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరార
వికారాబాద్ జిల్లా :అనంతగిరి రైతు ఉత్పత్తి దారుల కంపెనీ అభివృద్ధికి ఎక్కువ మంది రైతులను నమోదు చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సూచించారు.గురువారం మోమిన్పేట మండల కేంద్రంలోని అనంతగిరి ర�