కొంతమంది మద్యపాన ప్రియులు సీసా ఎత్తారంటే మళ్లీ దించరు. అంతగా వ్యసనపరులై మత్తులో జోగుతూ బతికేస్తుంటారు. ఎదుటివాళ్లు మంచిది
కాదన్నా వాళ్లు వినరు. పైగా అది తమకు ఆరోగ్యపానీయమని వితండవాదం చేస్తారు.
ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు పెరుగుతున్నది. ఏ ఊరికెళ్లినా బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో పాటు అభివృద్ధిలో తాము సైతం భాగస్వాములమవుతామంటూ గులాబీ తీర్థ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొననున్న ఓపెన్ టెన్నిస్ టోర్నీ శనివారం ప్రారంభం కానుంది. మొయినాబాద్లోని లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ వేదికగా జరుగనున్న ఈ టోర్నీని హ�
Anand | గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నది. ఆనంద్ జిల్లాలోని దాలీ గ్రామంలో వేగంగా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వెయిట్లిఫ్టింగ్ టోర్నీలో ఏడుగురు రాష్ట్ర ఉద్యోగులు బరిలోకి దిగనున్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు ఢిల్లీలో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు జీఏడీ కార
2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్