కార్తిక్ రత్నం, సుప్యర్థ సింగ్ జంటగా రూపొందిన చిత్రం ‘లింగోచ్చా’. ఆనంద్ బడా దర్శకుడు. యాదగిరి రాజు నిర్మాత. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. కార్తీక్త్న్రం మాట్లాడుతూ ‘ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను మలిచాడు ఆనంద్.
అందరూ సపోర్ట్ చేయడంవల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.’ అన్నారు. ఇంకా చిత్రయూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: బికాజ్ రాజ్.