ఫానీ మే అనే అమెరికన్ కంపెనీ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో 200 మందిని నైతికత కారణాలపై కంపెనీ తొలగించింది. వీరిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
20వ శతాబ్దం నాటి సూపర్సానిక్ విమానాలు మళ్లీ రానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అమెరికాకు చెందిన ‘బూమ్' కంపెనీ సూపర్సానిక్ విమానం ఎక్స్బీ-1ను గతవారం విజయవంతంగా ప్రయోగించింది.
‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (ఐవోసీ) నుంచి కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అమెరికా రసాయన ఉత్పత్తుల కంపెనీ లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలు భారత్లో కలకలం రేపాయి.
భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చి, అక్రమంగా కాంట్రాక్టులు పొందాయనే ఆరోపణలతో పలు అమెరికన్ కంపెనీలకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్(ఎస్ఈసీ) భారీగా జరిమానాలు విధించింది. మూంగ్ ఐఎన్సీ, ఒ�
నల్లగొండలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్లో ఉన్న ఒక ఫర్టిలైజర్ దుకాణంలో ఈ నెల 24న కట్టంగూర్ మండలం పరడకు చెందిన రైతు రాంరెడ్డి(పేరు మార్చాం) అమెరికా కంపెనీకీ చెందిన పది విత్తన ప్యాకెట్లు కావాలని అడి�
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయారా? చందమామ కథల్లో చదివినట్టు రెక్కల గుర్రం ఉంటే ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవచ్చని అనుకుంటున్నారా? అయితే మీ కల త్వరలో నిజం కాబోతున్నది. ఎగిరే క�
ఒక వస్తువు ఖరీదు పది రూపాయలు. కానీ నూరు రూపాయలిస్తేనే అమ్ముతానని వ్యాపారి అంటే ఎవరైనా ఏం చేస్తారు? ‘పోపోవోయ్.. మరో దగ్గర కొనుక్కొంటాం’ అంటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూటే సపరేటు. ఎక్కువ ధర చెప్పినప్ప�
Hyderabad | అంతర్జాతీయ కంపెనీలు భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్నే తమ గమ్యస్థానంగా భావిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తె�
చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అమెరికా మార్కెట్లోకి గుండె కండరాల్లోని రక్త ప్రవాహాన్ని నియంత్రించే రెగాడెనోసన్ ఇంజెక్షన్ను విడుదల చేసింది.
ప్రపంచంలో అతిపెద్ద బొమ్మల విక్రయ సంస్థ ‘టాయ్స్ ఆర్ యూఎస్'..భారత్లో తన తొలి రిటైల్ అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ వద్ద ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్�
ప్రారంభించిన అమెరికా సంస్థ హైదరాబాద్, ఆగస్టు 9: అమెరికాకు చెందిన డిజిటల్, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్…హైదరాబాద్లో మరో క్యాంపస్ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్ రంగాపురం మంగళవారం ఈ సె�
ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసిన అమెరికా కంపెనీ వాషింగ్టన్: హాలీవుడ్ సినిమా ‘సూపర్మ్యాన్’లో అతీత శక్తులు పొందిన హీరో రాకెట్ వేగంతో గగనవీధుల్లో దూసుకుపోవడాన్ని ఎంతో ఇష్టపడ్డాం. ఇప్పుడు సా�