సూర్యాపేట : జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మంత్రి క
Horticulture University | రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు,
ఎర్రుపాలెం:రానున్నయాసంగిలో వరికి బదులు రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.విజయనిర్మల సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొం
చింతకాని: రైతాంగం వరి మినహా మిగిలిన ఇతర పంటలపై దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. మండల పరిధిలో చిన్నమండవ గ్రామపంచాయతీ కార్యాలయ
కందుకూరు : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరు అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడుతూ, ఆరుతడి పంటను వేసుకోవాల�
బీడు భూముల్లో సిరులు పండిస్తున్న రైతులు లాభాలు తెచ్చిపెడుతున్న ‘ప్రత్యామ్నాయ’ సాగు వేల ఎకరాల్లో తీరొక్క పంటలు ఆధునిక పద్ధతులతో విరగ్గాస్తున్న కూరగాయలు సబ్సిడీతో మరింత పెరుగనున్న సాగు విస్తీర్ణం జనగా
ఊట్కూర్, నవంబర్23: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాసంగి వరి సాగు చేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల రైతు వేదిక �
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
డాక్టర్ ఉమా రెడ్డి | యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి సూచించారు.
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కలెక్టర్ హరీశ్ | వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినా వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుడుగు, నువ్వులు, ఆవాలు, కుసుమలు వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవా�