బీడు భూముల్లో సిరులు పండిస్తున్న రైతులు లాభాలు తెచ్చిపెడుతున్న ‘ప్రత్యామ్నాయ’ సాగు వేల ఎకరాల్లో తీరొక్క పంటలు ఆధునిక పద్ధతులతో విరగ్గాస్తున్న కూరగాయలు సబ్సిడీతో మరింత పెరుగనున్న సాగు విస్తీర్ణం జనగా
ఊట్కూర్, నవంబర్23: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం యాసంగి వరి సాగు చేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల రైతు వేదిక �
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
డాక్టర్ ఉమా రెడ్డి | యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి సూచించారు.
దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కలెక్టర్ హరీశ్ | వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినా వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుడుగు, నువ్వులు, ఆవాలు, కుసుమలు వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవా�
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతుల�
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.