దమ్మపేట: యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాలను సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం సూచించారు. దమ్మపేట, పట్వారిగూడెం రైతు వేదికల్లో సోమవారం రైతులతో ఆమె ఏఓ చంద్రశేఖర్ రెడ
కలెక్టర్ హరీశ్ | వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినా వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుడుగు, నువ్వులు, ఆవాలు, కుసుమలు వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవా�
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతుల�
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు : మంత్రి కేటీఆర్ | ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.