అమెరికా-ఇజ్రాయెల్తో ఇరాన్ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన అన
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ సజీవంగానే ఉన్నారా? పశ్చిమాసియాలో పూర్తి స్థాయిలో ఘర్షణలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమేనీ ఆచూకీ తెలియరానప్పటికీ తనకు తెలిసినంత వరకు ఆయన జీవించే ఉన్నారని ఇరాన్ విద
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరాన్పై అమెరికా సైనిక దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ తన దేశం మనుగడ కోసం సిద్ధమవుతున్నారు.
Donald Trump : ఇరాన్పై అమెరికా దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఇరాన్ అధినేత అలీ ఖమేనీతోపాటు అతడి కొడుకు మొతాబా ఖమేనీని కూడా చంపాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు చేయాలని కోరారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా, ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నది. అమెరికా హెచ్చరికలు, దాడులను
దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆయా దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్ల
ఇరాన్ అధినేత అయతుల్లా ఖమేనీ భారతీయ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఇస్లామిక్ సమాజంగా మన ఉమ్మడి గుర్తింపు పట్ల మనం ఉదాసీనంగా ఉండేలా చేయడానికి ఇస్లాం శత్రువులు ఎల్ల వేళలా ప్రయత్నిస్తు