ఆలేరు నియోజకవర్గంలోని వాగులపై చెక్ డ్యామ్లు నిర్మించాలని సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ అన్నారు. గురువారం వారు �
రాష్ట్రంలో రేవంత్ పాలన గాడితప్పి రైతులు, మహిళలు, యువత అరిగోస తీస్తున్నారని, మళ్లీ కేసీఆర్ సర్కారు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అ�
ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్(మదర్ డెయిరీ) హస్తగతమైంది. ఖాళీగా ఉన్న ఆరు డైరెక్టర్ స్థానాల కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లాలోని హయత్నగర్ ఎస్వీ కన్వెన�
Minister Harish Rao | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. గొంగిడి సునీత ఎమ్మెల్యేగ�
ఒకప్పుడు వర్షాలు కురుస్తున్నాయంటే ఊరంతా చెరువుల వద్దకు వెళ్లేది. చెరువు కట్ట ఎక్కడ గండి పడుతుందోనని రాత్రింబవళ్లు నిద్రలేకుండా కాపలా కాసేవారు. భారీ వర్షం కురిసిందంటే చాలు.. చెరువు కట్ట తెగి నీళ్లు వృథాగ
ఉమ్మడి రాష్ట్రంలో నీటి వనరులు లేక ఆలేరు పల్లెలు గోస పడ్డాయి. వర్షాకాలంలో బుక్లేర్, చొల్లేరు, బిక్కేరు వాగులు, ఆలేరు పెద్దవాగు, పెద్దకందుకూరు వాగుల్లో నీళ్లు వృథాగా పోయేవి. వేసవిలో వాగులతో పాటు బోర్లు ఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు �
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ దుస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. పార్టీలో ఏం జరుగుతుందో.. ఎవరు ఏ కుంపటి పెడుతున్నారో తెలియని పరిస్థితి. ఎవరికి వారు ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నించి అభాసుపాలవుతున్నార�
ఉమ్మడి జిల్లాలో పలు తండాలకు బీటీ రోడ్ల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.13.90 కోట్లతో ఆరు చోట్ల బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి జీఓ 147ను ప్రభుత్వం జారీ చేసింది. ఎస్టీఎస్డీఎఫ్ నిధులత�