Sama Parveen | అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
అంతర్యుద్ధంతో సతమతమవుతున్న బుర్కినా ఫాసోలో మళ్లీ హింస చెలరేగింది. బర్సాలోగో పట్టణం వద్ద అల్ఖైదాకు చెందిన జిహాదీలు ఊచకోతకు పాల్పడ్డారు. జిహాదీ గ్రూప్ జరిపిన తుపాకీ కాల్పుల్లో కనీసం 100 మంది చనిపోయారని, �
Al Qaeda terror module: ఆల్ ఖయిదా టెర్రర్ మాడ్యూల్ను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో జార్ఖండ్, రాజస్థాన్, యూపీకి చెందిన 14 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయా రాష్ట్రాల�
Shiv Sena | కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉద్ధవ్ వర్గం మౌత్ పీస్ సామ్నాలో బీజేపీని అవినీతి వాషింగ్ మెషీన్ అని అభివర్ణించింది. కేంద్రం నిరంకుశ
Somalia | సోమాలియాలో (Somalia) ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
Al Qaeda | అసోంలో మరో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. అల్ఖైదాతో సంబంధాలున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT) సభ్యులుగా గుర్తించారు. అల్ఖైదాతో సంబంధమున్న
Mali | మాలీలో మిలిటరీ క్యాంప్పై ఉగ్రవాదులు దాడిచేసి చేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ మాలీలోని (Central Mali) గ్రామీణ ప్రాం�
Al Qaeda : ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదాన్ని అంతచేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ.. అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడి చేసే అవకాశాలు ...
వీడియోను విడుదల చేసిన ఉగ్రవాద సంస్థన్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఎప్పుడో చనిపోయాడనుకున్న అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిగి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అ�
దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ( Delhi Airport )లో భద్రతను భారీగా పెంచారు. ఉగ్రవాద సంస్థ అల్ఖైదా నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రక�
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది.