Congress Party: ఆదాయపన్ను శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ అమౌంట్ను వసూల్ చేసేందుకు బీజేపీకి ఐటీశాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మా
కాంగ్రెస్ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వ దాడి కాదని భారత ప్రజాస్వామ
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్ర
Bank Accounts : కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. తాము ఇచ్చే చెక్కులను బ్యాంక్లు తీసుకోవడంలేదని తమకు సమాచారం అందినట్లు ఆయన తెలి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని తెలుస్తున్నది. రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం పార్టీ అధినేత మల్
చండీఘడ్: హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ జలక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన కృష్ణ లాల్ పన్వార్, స్వతంత్య్ర
ఢిల్లీలోని జాహంగీర్పూరీలో ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని కాంగ్రెస్ నిలదీసింది. ఇంత జరుగుతున్నా… మౌనంగా ఉండటం శోచనీయమని మాకెన్ దుయ�
ఐదు రాష్ట్రాల ఎన్నికలను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పరిణామాలను చూస్తే తెలిసిపోతోంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖ
Congress-Twitter : కాంగ్రెస్కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్! | కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాన