రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్లైన్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. ఈ నెలాఖరుకల్లా 15-15.5 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉన్నదని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. కరోనా కంటే ముందు ఏడాది 14.12 కోట్ల మంది ప
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఎనిమిది మందిని ప్రయాణం మధ్యలోనే దింపేసింది. మరో విమానంలో పంపిస్తామని సిబ్బంది నమ్మించి బెంగళూరు ఎయిర్పోర్టులోనే దింపేశారు.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ నెల చివర్లో తమిళనాడులోని సేలం నుంచి పలు నూతన రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఈ నెల 29 నుంచి సేలం నుంచి చెన్నైకి, ఈ నెల 30 నుంచి సేలం నుంచి హైదరాబాద్, బెంగళూరు రూట్�
Airline Blunder | వెబ్సైట్లో జరిగిన కరెన్సీ మార్పిడి పొరపాటు వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఎయిర్లైన్ సంస్థ తెలిపింది. అయితే 20 రెట్ల కన్నా తక్కువ రేటుకే పొందిన విమాన టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయని ఆ సంస్థ ప్రతినిధి �
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలుచేయాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీచేసింది. మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చ
రేట్లపై పరిమితి ఎత్తివేత విమానయాన సంస్థల నిర్ణయానికే వదిలిన కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీ విమాన చార్జీలపై గతంలో విధించిన పరిమితుల్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన ప్రయాణాలకు రోజువారీ డిమాండ
కరోనా దెబ్బకు వేల కోట్ల నష్టాలు ఈ ఏడాది రూ.30వేల కోట్లు వాటిల్లవచ్చని క్యాపా అంచనా ముంబై, జూన్ 3: కరోనా పీడిత రంగాల్లో విమానయాన పరిశ్రమ కూడా ఉన్నది. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి చేపడుతున్న లాక్డౌన్లు, ఇతరత్�