గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేని కాలంలో జీవనోపాధి కల్పించే లక్ష్యంతో రూపొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(నరేగా) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగ�
తెలంగాణలోని ఒక గ్రామం 2025 జనవరిలో ప్రవేశించిన వేళ ఏ విధంగా ఉందనే కథనం ఇది. ఆ ఊరు నల్లగొండ జిల్లాలోనిది. కొన్ని కారణాల వల్ల పేరు రాయటం లేదు. అక్కడ కొద్దిరోజులు గడిపిన మీదట గమనించిన విషయాలివి. ఇది అన్ని విషయాల �
ఉపాధిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన వ్యవసాయ కూలీలకు ఇక్కడ చేతినిండా పనిదొరుకుతున్నది. జూన్ నెలలో వచ్చి 8నెలల పాటు ఇక్కడే ఉండి పనులు చూసుకొని మళ్లీ మార్చి, ఏప్రిల్ నెలల్లో
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశంలో అన్నిటికీ ధరలు పెరిగాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో వంటల సైదులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వ్యవసాయ కూలి పనులకు వచ్చిన సైదులు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అనుమానంతో అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావ
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి, ఉన్నత స్థాయికి ఎదుగాలనే పట్టుదల అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది. పేదరికం, ఆర్థిక సమస్యలు, తండ్రి మరణం కుంగదీసినప్పటికీ.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, తల్లి కష్టం ముందుకు నడిప
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్
కేంద్రం ప్రభుత్వం ధరలు పెంచడంలో చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధ ఉపాధిహామీ కూలీరేట్లు పెంచటంలో చూపటం లేదు. కూలీరేట్లను తూతూమంత్రంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నది.
వ్యవసాయ పనులు జోరుగా సాగే సమయంలో పురుష కూలీలకు 10-15 రోజులు పని దొరికితే మళ్లీ దాదాపు నెల వరకు ఖాళీనే. ఈ 15 రోజుల కూలీని ఆ ఖాళీ సమయానికి కలిపితే రోజుకు కూలీ కనీసం రూ.100 కూడా ఉండదని వ్యవసాయార్థికవేత్తలు అంటున్నార