హైదరాబాద్ : అగ్నిపథ్ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్కు వ్యతిరేకం�
దానాపూర్: అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ బీహార్లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు. అయితే ఆ నష్టం సుమారు 200 కోట్లు ఉంట�
మరోసారి బీజేపీ విష ప్రచారం సైనికుల త్యాగాలనూ వాడుకొంటున్నవాళ్లదా? సైన్యంలో చేరి సేవ చేయాలనుకొంటున్నవారిదా? కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు హెచ్చరించలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అల్లర్లకు ఎవరు కారణం? అగ
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసుల కాల్పుల్లో గాయపడ్డవారికి మెరుగైన చికిత�
దేశాన్ని రక్షించేవారికి పెన్షన్ ఎగ్గొట్టే పన్నాగం సైనికులకు ఇచ్చే గౌరవం ఇదా? సీబీఐ విచారణ జరిపించాలని ఒకవైపు డిమాండ్ మరోవైపు ఆర్మీ అభ్యర్థులకు సంబంధం లేదని క్లీన్చిట్ టీఆర్ఎస్ హస్తం ఉదంటూ అడ్డగ�
కోపం ఉంటే వీపు మీద కొట్టు.. కానీ పొట్ట మీద కొట్టకు అంటరు! పొట్ట మీద కొడితే ఆ గుండె రగిలిపోతుంది. ఇప్పుడు అగ్నిపథ్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరు కూడా ఇలాగే ఉన్నదని విశ్లేషకులు అం�
పరిస్థితిని పసిగట్టలేకపోయిన కేంద్ర ఇంటిలిజెన్స్ ఆర్పీఎఫ్ అలసత్వంతోనే రైల్వేకు నష్టం ప్రశాంత రాష్ర్టాల్లో కేంద్రం చిచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తర్వాత పేలిన తూటా హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగా�
అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్లో ఆందోళన పోలీస్ కాల్పుల్లో మృతి.. తీవ్ర విషాదంలో కుటుంబం ఖానాపురం/నిజాంసాగర్, గార్ల, జూన్ 17: ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఆ యువకుడిది.. దానికోసం ద�
హైదరాబాద్ : ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు. ఐద�
హైదరాబాద్ : అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది గాయపడ్డారు. ఒకర�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆర్పీఎఫ్ జరిపిన కాల్పుల్లో వరంగల్ యువకుడు మృతిచెందాడు. అతడిని ఖానాపురం మండలం దబీర్పేటకు చెందిన రాకేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు