వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర�
భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో శనివారం �
బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జ్ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని మెట్టు మర్రితండా, గడ్డమీద తండా, కొండాపూర్, తుంపల్లి, రావుట్ల చిన్నవాల్గొట్, పె�
Heatwave | దేశ రాజధాని ఢిల్లీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. ఈ నేపథ్యంలో వేడి గాల్పులకు జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు ఏడుగురు మరణించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధ�
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�
ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదతో ఇబ్బందిపడుతున్న ముంపు ప్రాం తాల ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నది. సీఎం క
వర్ష బాధితులకు ఎమ్మెల్యేలు, అధికారులు భరోసానిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలతో చాలా చోట్ల ఇండ్లు దెబ్బతినగా, ‘అధైర్యపడొద్దు.. అండగా మేమున్నాం’ అంటూ ధైర్యమిస్తున్నారు. సోమవారం తమ నియోజకవర్గాల్లోని ప్రభావ