Telangana | నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ
డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు (AEE Aspirants) గాంధీభవన్ను ముట్టడించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని, రిక్రూట్మె�
రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. సర్ట�
ACB Raid | గ్రామాల్లో విద్యుద్ధీపాలను అమర్చినందుకు గాను తనకు రావల్సిన డబ్బులను అడిగిన బాధితుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీరాజ్ ఏఈఈ ని అవినీతి నిరోధక అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మోదెల రోడ్డుకు చెందిన నల్ల కావ్యశ్రీ స్టేట్ ఫస్ట్ ర�
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పరీక్ష మార్కుల లెక్కింపునకు నార్మలైజేషన్ విధానం అమ లు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్�
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా ముగిసింది. ఈ పరీక్ష ద్వారా సివిల్ విభాగంలో 1,180 ఏఈఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఉదయం పేపర్1(62.89%)కు 13,947 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పేపర్2 ((62.90%)కు 13,
సివిల్ విభాగంలో 1,180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం జరిగిన పరీక్షకు 60 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 83 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మ
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరిని సోమవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్, ఏఈ, ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పేపర్లు కూడా విక్రయించినట్ట�
విద్యుత్తు బిల్లుల్లో వ్యత్యాసాలు చూపుతూ.. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో మీటర్లు లేకపోయినా బిల్లులు వసూలు చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మెండోరాః శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 11 వరద గేట్ల నుంచి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని �
ONGC | ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.