ఒకే రోజు110 ఎకరాల్లో 3.50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లుబర్త్ డే సందర్భంగా అంతా సిద్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులుహాజరుకానున్న ఎంపీ సంతోష్కుమార్ఆదిలాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జ�
ఆదిలాబాద్ రూరల్, జూలై 1: దళితుల సాధికరతే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. మావల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ట�
గ్రామాలు, మున్సిపాలిటీల్లో పది రోజుల పాటు కార్యక్రమాలుచేపట్టబోయే పనులపై ప్రజాప్రతినిధులు,అధికారులకు అవగాహనసీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2.01 కోట్ల మ�
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తినిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీసోన్, జూన్ 30: హరితహారంలో అందరినీ భాగస్వాములను చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ నుంచి రత్నాపూర్కా�
పూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ఇంద్రవెల్లి, జూన్ 27 : గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలతోపాటు అభివృద్ధిలో వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వం లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మం�
-2.60 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు ఏర్పాట్లు పూర్తిభీంపూర్, జూన్ 27: ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి చేపట్టనున్న హరితహారం కార్యక్రమా నికి పంచాయతీలు సిద్ధమవుతున్నాయి. భీంపూర్ మండలంలో 26 పంచాయతీలు ఉన్న�
కడెం, జూన్ 26: కడెం కుడి కాలువ గైడ్వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. కడెం కుడి కాలువ గైడ్వాల్ పనులను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు వానకాలం ప�
ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.67 లక్షల ఎకరాల్లో సాగుగతేడాదికంటే అదనంగా 40,600 ఎకరాలు..వ్యవసాయశాఖ ప్రోత్సాహంతో ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణంఅందుబాటులో కొనుగోలు కేంద్రాలు n మద్దతు ధర అందిస్తున్న సర్�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నజైనథ్లో అధికారులతో సమీక్షపీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సినేషన్ పరిశీలన జైనథ్, జూన్ 25 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటి ప్రతి మొక్కనూ బతికించుకోవాలని ఆదిలాబ