ఇంద్రవెల్లి, జూలై 9 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులు చేపట్టాలని జడ్పీ సీఈవో గణపతి సూచించారు. మండలంలోని ఏమాయికుంట, సమక, తుమ్మగూడ, ఇంద్రవెల్లి గ్రామపంచాయతీలో అధికారులతో కలిసి పర�
ఉప్పొంగిన వాగులు, వంకలుచెరువులు, ప్రాజెక్టులకు జలకళపరవళ్లు తొక్కుతున్న జలపాతాలుకాలనీలు జలమయం.. ఇండ్లలోకి చేరిన వరద నీరుఆదిలాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవా�
మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి..హరితహారంతో నాలుగు శాతం అడవులు పెరిగాయి..అంతర్గత, పామాయిల్ పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..బ్రహ్మణ్గావ్ రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్�
ఎదులాపురం, జూలై 8 : జిల్లా వైద్యారోగ్య శాఖద్వారా ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేస్తున్నామ ని అడిషనల్ డీఎంహెచ్వో సాధన అన్నారు. స్టాఫ్నర్సు పోస్టుల జాబితాను విడుదల చేయగా, జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో క�
తాజాగా కమండేషన్ అవార్డు 2017లో జాతీయ అవార్డు వ్యాధులు వచ్చిన తరువాత హైరానా పడేకంటే అవి రాకుండా గ్రామాల్లో మనం చేయగలిగినదంతా ముందే చేయాలి ..అనేది భీంపూర్ పీహెచ్సీ వైద్యాధికారి, ప్రస్తుత డీఐవో విజయసారథి �
ఆదిలాబాద్ రిమ్స్లో ముందస్తుగా పిల్లల వార్డు ఏర్పాటుఅందుబాటులోకి పది ఐసీయూ, 75 ఆక్సిజన్ బెడ్స్వైద్య నిపుణులు, సిబ్బంది నియామకంఆదిలాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ థర్డ్ వేవ్ భయపెడు�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న35వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిఎదులాపురం, జూలై 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రాం అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రాం 35వ వర�
జిల్లాలో మిలియన్ మొక్కలు నాటాంనా జన్మధన్యమైందిమొక్కలసంరక్షణకు ప్రత్యేక కమిటీలుఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జూలై 5 : తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద సంఖ్య లో మొక్కలు నాటే కార్యక్రమా న్ని విజ�
ఎదులాపురం, జూలై 5 : జిల్లాకేంద్రంలోని రిమ్స్ సూపరింటెండెంట్ చాంబర్లో రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ స్టాఫ్నర్సు అభ్యర్థుల సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్లో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,36,116 ఎకరాలు37,324 మంది గిరిజన రైతులకు ప్రయోజనంరెండు సీజన్లకూ రూ.136.11 కోట్ల సాయంఆదిలాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్వోఎఫ్ఆర
జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలతో సహా 180 మంది చేరికఖానాపూర్రూరల్, జూలై 4 : నిర్మల్లోని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నివాసంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అధ్యక్షతన ఖ
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్రిమ్స్లో పది పడకల ఐసీయూ ప్రారంభంరూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన సేల్స్ఫోర్స్ సంస్థఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం, జూలై 2 : గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛం
బోథ్ ఎమ్మెల్మే రాథోడ్ బాపురావ్అభివృద్ధి పనులు ప్రారంభంభీంపూర్, జూలై 2 : అందరి బంధువు సీఎం కేసీఆర్ అని, ఆయన అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న పల్లెప్రగతి పనులు చరిత్రలో అజరామరంగా నిలిచిపోతాయని బోథ్ ఎ�