పత్తిపంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వానకా
రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సుమారు రూ.2.5 కో�
పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారంలోగా ధరణి వెబ్సైట్లో ఉన్న పెం
ఈసీ మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం ఖమ్మంలోని ఎస్ఆర్
జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని, వారికి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గనులు, భూగర్భ శాఖల కార్యదర్శి సురేంద్రమోహన్
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, కల్లూరు ఇంఛార్జ్ ఆర్డీవో బి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో ఆ�
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగ
మార్కెట్ యార్డుకు రైతులు తెస్తున్న పంటకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధర కల్పించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు.