Adani Properties: అదానీ రియల్ ఎస్టేట్ సంస్థకు .. మహారాష్ట్ర సర్కారు ముంబై హౌజింగ్ ప్రాజెక్టును అప్పగించనున్నది. సుమారు 36 వేల కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ప్రాపర్టీస్
అదానీ వ్యవహారం రెండో రోజు పార్లమెంటును కుదిపేసింది. అమెరికాలో అదానీ సంస్థపై నమోదైన కేసు, ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింసపైనా చర�
పాతబస్తీ విద్యుత్ నిర్వహణను అదానీ కంపెనీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో సంతోష్నగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,
అదానీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 2002లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో లిస్ట్ అయ్యింది. ఆ సమయంలో గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తనకు సంబంధించినదేనని అదానీ కంపెనీ స్పష్టంగా పేర్కొన్నది.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
కంపెనీ షేర్ల మ్యానిప్యులేషన్ ఆరోపణలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం సన్నగిల్లేలా చేసిన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆస్తులన్నింటినీ జాతీయం చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సంచ�