ఒడిశా నుంచి పూణేకు గంజాయిని బస్తాల్లో తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు మంగళవారం పట్టుకొని అరెస్టు చేశారు. డీసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సీఐ సంజీవ్, ఎస్సై నా
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.
జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చే�