వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగిన ఓ యువకుడిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడుకు చెందిన జే. తరునాస్ వినోద్ (25) ఓ కంపెనీలో జూనియర్
అమ్మా.. లే అమ్మా.. నేను అర్జున్ను. చందూర్ స్కూల్ హాస్టల్ నుంచి వచ్చాను. లేవమ్మా, నాతో ఒక్క సారి మాట్లాడమ్మా అంటూ తల్లి మృతదేహాన్ని చూస్తూ కొడు కు అర్జున్ తన చిన్న చెల్లి చేతి వేలిని పట్టుకొని గుక్క పెడు�
పూజ దీపం పరదాకు అంటుకొని ఇల్లు దగ్ధమైంది. ఇల్లు పూర్తిగా కాలిపోయి 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన రేగొండ జగన్నాథం కిరాణం
బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ భవనం మీదనుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హకీంపేటలోని సనా హోటల్ సమీపంలో ఫ�
మైలార్దేవ్పల్లి : బట్టలు ఉతకడానికి వెళ్లిన వివాహిత ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకా�
బోథ్ : గొర్రెలు మేపడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి చనిపోయిన విషాదకర సంఘటన బోథ్ మండలంలోని రఘునాథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆడె రవీందర్-కవిత దంపతులకు ముగ్గురు కు�