మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో ఆయన సారధ్యంలోని శివసేనలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
విద్యార్ధినులను సొంత బిడ్డల్లా చూస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ (Uttar Pradesh) వక్రబుద్ధితో వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఆ రాష్ట్ర ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేకే పాఠక్ ఒక సమావేశంలో జూనియర్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ను ఆయన అ�
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.
మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.