తెలంగాణను ప్రపంచబ్యాంకు విషకౌగిలిలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ‘తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచబ్యాంకు సానుకూలంగా ఉన్నది’ అని సీఎం రేవంత్రెడ్డి కొన్నాళ్లుగా పదేపద
ప్రజా పాలన అభయ హస్తం ఐదు పథకాల లబ్ధిదారులు ఎక్కువగా మహాలక్ష్మి పథకానికే దరఖాస్తు చేశారు. జిల్లావ్యాప్తంగా మహాలక్ష్మి కింద అందించే రూ.2,500 నగదు కోసం 4,56,839 మంది దరఖాస్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ కింద ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులన్నింటికీ పక్కాగా జీహెచ్ఎంసీ డేటా ఎంట్రీ చేపడుతున్నది.
పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్, పామనుగుండ్ల, ఎరసానిగూడెం, నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామాల�
అభయ హస్తం అమలులో భాగంగా ప్రజాపాలన సభల్లో స్వీకరిస్తున్న దరఖాస్తులను ఈ నెల 12లోగా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డేటా ఎంట్రీ ఆ
CS Shanti Kumar | ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన నిర్వహణ, దారకాస్తుల డాటా ఎంట�
రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాల దరఖాస్తుల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు.
ప్రజా భవన్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజా భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్త�
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న అభయ హస్తం నిధులను ఆ మహిళలకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్ర�