Manish Sisodia : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.
Sandeep Pathak : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడాన్ని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది.
Raghav Chadha : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
Jarkhand : జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి పగ్గాలు చేపడుతున్న క్రమంలో బీజేపీపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్లో బీజేపీ ఆపరేషన్ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు.
Delhi Minister | బీజేపీ నేతల తీరుపై ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నాయకురాలు అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ ప్రజలు నీటి కొరతతో అల్లాడుతుంటే.. ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్�
Jagbir Singh Brar | లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్బీర్సింగ్ బ్రార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలోని బ
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి ఒక లేఖ రాశారు. ‘త్వరలో మిమ్ములందరినీ బయటికొచ్చి కలుస్తా’ అని �
Atishi | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై ఆ పార్టీకి చెందిన కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి తీవ్రంగా స్పందించారు. బీజేపీ సర్కారు కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయిం�
Atishi : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్ధులు తలదాచుకునేందుకు రెండు కోట్�
Loksabha candidates | ఢిల్లీలోని వివిధ లోక్సభ స్థానాలకు పోటీపడబోయే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చే�
ఢిల్లీలో ఆప్ వర్సెస్ ఈడీ అనేలా పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా మద్యం పాలసీ కేసుపై దర్యాప్తునకు సంబంధించి ఈడీపై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు.